VIDEO: కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఏఎంసీ ఛైర్మన్
KMM: మధిర వ్యవసాయ మార్కెట్ యార్డ్, మెప్మా, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సోమవారం ఏఎంసీ ఛైర్మన్ బండారు నరసింహారావు ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు దళారులపై ఆధారపడకుండా చూడాలని ఆదేశించారు.