ఆయిల్ పామ్ తోటను ధ్వంసం చేసిన దుండగులు

ఆయిల్ పామ్ తోటను ధ్వంసం చేసిన దుండగులు

MHBD: చిన్నగూడూరు(M) కేంద్రానికి చెందిన రైతు నీలం శంకరయ్య నాలుగెకరాల ఆయిల్ పామ్ తోటను దుండగులు ధ్వంసం చేశారు. చిలువేరు సుమన్‌తో పాటు మరో ఆరుగురు వ్యక్తులు JCB సాయంతో తోటను వేర్లతో సహా పీకేశారు. తోట రక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేశారు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.