'ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సంసిద్ధం కావాలి'

'ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సంసిద్ధం కావాలి'

SRPT: అక్టోబర్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ తేజస్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో 2025- 26 ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై సన్నద్ధత సమావేశాన్ని నిర్వహించారు. అక్టోబర్ నుంచి జిల్లా వ్యాప్తంగా నిర్దేశించిన 336 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.