'ఉపాధి హామీపై కేంద్రం కుట్ర చేస్తోంది'
SDPT: ములుగు మండల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) రద్దు చేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్ష రెడ్డి మండిపడ్డారు. మండలంలోని కొక్కొండ, శ్రీరాంపూర్, అచ్చయిపల్లి, బొల్లారం, జాప్తి సింగాయిపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో ఆమె సమావేశమయ్యారు.