లైబ్రరీలో చిన్నపిల్లల పుస్తక ప్రదర్శన

లైబ్రరీలో చిన్నపిల్లల పుస్తక ప్రదర్శన

AKP: నర్సీపట్నం శాఖా గ్రంధాలయంలో ఆదివారం చిల్డ్రన్ బుక్స్ ఎగ్జిబిషన్ లైబ్రేరియన్ దమయంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. పిల్లల కథలు, పిల్లల సాహిత్యాలు, దేశ నాయకులు చరిత్రలు, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు,ఇంగ్లీష్ కదల పుస్తకాలు మొదలైనవి ప్రదర్శించారు. పిల్లలందరూ పుస్తకాలను తిలకించి, వారికి నచ్చిన పుస్తకాలు తెచ్చుకొని చదువుకున్నారు.