పది పరీక్షల కోసం 52 పరీక్షా కేంద్రాలు: కలెక్టర్

పది పరీక్షల కోసం 52 పరీక్షా కేంద్రాలు: కలెక్టర్

ADB: పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలనీ ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. జిల్లాలో మొత్తం 10,928 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.