శ్రీవారి దర్శనానికి ఏఐ సాంకేతికత

శ్రీవారి దర్శనానికి ఏఐ సాంకేతికత

AP: తిరుమలలో శ్రీవారి దర్శనాన్ని వేగంగా కల్పించేందుకు ఏఐ సాంకేతికత వినియోగించుకోవాలని TTD నిర్ణయించింది. ఏఐ ద్వారా ఇష్టారాజ్యంగా క్యూ లైన్లలోకి వచ్చే సంస్కృతికి అడ్డుకట్టు పడుతుందని తెలిపింది. తద్వారా భక్తులకు దర్శన సమయం తగ్గుతుందని పేర్కొంది. ఇప్పటికే జియో సంస్థ ఏఐని వినియోగించి భక్తుల ముఖచిత్రాలను నమోదు చేస్తోంది. పూర్తి స్థాయిలో ఏఐ సేవల కోసం టెండర్లను TTD పిలిచింది.