ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేయాలి: ఎమ్మెల్యే

ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేయాలి: ఎమ్మెల్యే

ADB: గత 75 సంవత్సరాలుగా వెనుకబడిన ఉమ్మడి అదిలాబాద్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి తీసుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కోరారు. పిప్పిరి బహిరంగ సభలో ఉమ్మడి జిల్లాలోని పలు సమస్యలను ముఖ్యమంత్రితో విన్నవించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని పేర్కొన్నారు.