కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమం

కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమం

కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నేడు ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది. ప్రజావాణి కార్యక్రమాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ కామారెడ్డి ఆడియో వీణ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అధికారులకు సూచించారు.