శ్రీశైలంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పూజలు

NLG: మహాశివరాత్రి సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. SLBC టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది సురక్షితంగా తిరిగిరావాలని వేడుకున్నారు. లక్షలాది మంది రైతులు, ఫ్లోరైడ్ భాదితుల జీవితాలను మార్చే టన్నెల్ పనులకు ఆటంకాలు లేకుండా ప్రాజెక్ట్ పనులు కొనసాగాలని వేడుకున్నారు