నేడు కుప్పంలో PGRS కార్యక్రమం

నేడు కుప్పంలో PGRS కార్యక్రమం

CTR: కుప్పం నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇవాళ కుప్పంలో PGRS కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కడ పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కుప్పం మండల పరిషత్ కార్యాలయంలో PGRS కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే PGRS కార్యక్రమంలో తెలియజేయాలన్నారు.