గ్యాంగ్స్టర్ను భారత్కు అప్పగించిన US
అంతర్జాతీయ గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్ని అమెరికా భారత్కు అప్పగించింది. బాబా సిద్ధిఖీ హత్య కేసులో అన్మోల్ నిందితుడిగా ఉన్నాడు. అన్మోల్ సోదరుడు, గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కూడా ప్రస్తుతం జైలులో ఉన్నాడు. కేంద్ర సంస్థలు, ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ అధికారుల కృషి కారణంగా అతడిని అమెరికా భారత్కు అప్పజెప్పింది.