గాజాలో తీవ్ర ఆహార సంక్షోభం

గాజాలో తీవ్ర ఆహార సంక్షోభం

ఇజ్రాయెల్ దాడులతో గాజా తీవ్ర ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఆహార కొరతను తీర్చుకోవడానికి గాజాలోని ఫుడ్ ప్రోగ్రామ్ వేర్‌హౌస్‌పై అక్కడి ప్రజలు దాడులు చేస్తున్నారు. గోధుమ పిండి, ఇతర ఆహార పదార్థాల పెట్టెలను లూటీ చేస్తున్నారు. వీరిని కంట్రోల్ చేయడానికి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో నెలకొన్న గందరగోళంలో ఐదుగురు చనిపోయారని, పలువురు గాయపడ్డారని సమాచారం.