సమతా కిచెన్‌ను ప్రారంభించిన మంత్రి

సమతా కిచెన్‌ను ప్రారంభించిన మంత్రి

HYD: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ కలెక్టరేట్‌లో సమతా కిచెన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్లు, ట్రాన్స్ జెండర్లకు ఈఆర్ఎస్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన పాల్గొన్నారు.