తాంసిలో వైభవంగా ఎద్దుల జాతరకు హాజరైన కలెక్టర్, ఎస్పీ

తాంసిలో వైభవంగా ఎద్దుల జాతరకు హాజరైన కలెక్టర్, ఎస్పీ

ADB: తాంసి మండల కేంద్రంలో పోలాల అమావాస్యను పురస్కరించుకొని శనివారం ఎద్దుల జాతర వైభవంగా జరిగింది. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, గ్రామస్థులు కలిసి బసవన్నకు ప్రత్యేక పూజలు చేసి, గ్రామంలో ఊరేగించారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.