కర్నూలు కూటమి నేతలకు లోకేష్ విందు

కర్నూలు కూటమి నేతలకు లోకేష్ విందు

కర్నూలు పార్లమెంటు కూటమి ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి నారా లోకేష్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కోడుమూరు MLA బొగ్గుల దస్తగిరి, ఎమ్మిగనూరు MLA బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి, ఆదోని MLA పార్థసారధి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. వివిధ సమస్యలపై తనకు అందిన దరఖాస్తుల స్థితిని మంత్రి వివరించారు.