విజయవాడకు వెళ్లిన కాకాణి

విజయవాడకు వెళ్లిన కాకాణి

NLR: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జిల్లాలో ఉండకూడదని న్యాయమూర్తి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జైలు నుంచి విడుదలైన ఆయన విజయవాడకు వెళ్లారు. ఈ మేరకు అక్కడ ఆయనను మనుబోలు వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యకర్తలు, అభిమానులు ఎవరూ అధైర్య పడవద్దని, వచ్చే రోజులు తమవేనని ఆయన ధైర్యం చెప్పారు. అనంతరం స్థానిక రాజకీయాలను గురించి అడిగి తెలుసుకున్నారు.