బైరంపల్లిలో ఇంట్లో దొంగతనం ఘటన

బైరంపల్లిలో ఇంట్లో దొంగతనం ఘటన

MBNR: మిడ్జిల్ మండలం బైరంపల్లిలో మల్లేశ్ కుటుంబం ఊరెళ్లిన సమయంలో తాళం వేసిన ఇంట్లో దొంగలు దాడి చేశారు. దుండగులు బీరువా పగలగొట్టి అరతులం బంగారం, 15 తులాల వెండి, రూ.5 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఈ ఘటనపై భయానికి లోనయ్యారు.