లాడ్జీల్లో పోలీసుల దాడులు

లాడ్జీల్లో పోలీసుల దాడులు

KDP: నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం జిల్లా వ్యాప్తంగా రాత్రి పెట్రోలింగ్‌ను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాలతో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలు, లాడ్జిల్లో దాడులు, తాళాలు వేసిన ఇళ్ల వద్ద నిఘా పెంచారు. అనుమానాస్పద సమాచారం ఉంటే 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.