విజయవాడలో మనస్థాపనతో మహిళ ఆత్మహత్య..

విజయవాడలో మనస్థాపనతో మహిళ ఆత్మహత్య..

NTR: కుటుంబ కలహాల నేపథ్యంలో మహిళ ఆత్మహత్య చేసుకుంది. మాచవరం కు చెందిన బజినున్నీసా కిషోర్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇరువురు పిల్లలు ఉన్నారు. కాగా శనివారం రాత్రి వీరి ఇరువురికి వివాదం చోటు చేసుకుంది. మనస్థాపంతో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై దుర్గ భవాని కేసు నమోదు చేశారు.