పాక్లో విధ్వంసం.. ఇండియా ప్లాన్ అదుర్స్

ఆపరేషన్ సింధూర్లో భారత్ తన త్రివిధ దళాల శక్తిని పాకిస్తాన్కి చూపించింది. పాక్తో పాటు దాని ఇద్దరు మిత్రులు చైనా, టర్కీలకు కూడా దెబ్బ తగిలింది. అయితే, మే 9-10 రాత్రిలో పాక్ ఎయిర్ బేస్లు లక్ష్యంగా చేసుకుని 13 వైమానిక స్థావరాల్లో 11 స్థావరాలను ధ్వంసం చేసింది. పాకిస్తాన్కి చైనా ఇచ్చిన HQ-9 క్షిపని బ్యాటరీలతో సహా దాని రాడార్ని నాశనం చేసింది.