సీఎం చంద్రబాబు దృష్టికి దగదర్తి సమస్య

సీఎం చంద్రబాబు దృష్టికి దగదర్తి సమస్య

నెల్లూరు: బుధవారం ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి దగదర్త-రాచర్లపాడు ఛానల్ పనుల్లో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర వివరణ ఇచ్చారు. కావలి నియోజకవర్గంలో 23,000 ఎకరాల పంట పొలాలు బీడు భూములుగా మారే ప్రమాదం ఉందని, రైతుల ప్రయోజనాలను కాపాడాలని విన్నవించారు.