VIDEO: ఎరువుల కోసం రైతుల క్యూ లైన్

MDK: చేగుంట మండల కేంద్రంలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద శనివారం రైతులు ఎరువుల కోసం పెద్ద ఎత్తున క్యూ లైన్ కట్టారు. ఆగ్రోస్ కేంద్రానికి 200 బస్తాల యూరియా ఎరువు రావడంతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసుల పహారాలో రైతులకు ఒకటి, రెండు బస్తాల వంతున పంపిణీ చేశారు.