కూటమినీ వీడి వైసీపీలోకి కొనసాగుతున్న వలసలు

కూటమినీ వీడి వైసీపీలోకి కొనసాగుతున్న వలసలు

VZM: బొబ్బిలి మండలం ముత్తయ్య వలస గ్రామానికి చెందిన బలగ ఆదిత్య కుమార్ ఆయన అనుచరవర్గంతో సుమారు 50 కుటుంబాలు సర్పంచ్ పిల్లా వసుంధర ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి విచ్చేసి బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు గారి సమక్షంలో టీడీపీ, జెనసేన పార్టీని వీడి వైసీపీలో కలిశారు. వారికీ ఎంమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.