12వ సంవత్సరం చలివేంద్రం ప్రారంభం

12వ సంవత్సరం చలివేంద్రం ప్రారంభం

KDP: కమలాపురంలో మన ఊరు సేవా సమితి ఆధ్వర్యంలో 12వ సంవత్సరం చలివేంద్రం కార్యక్రమాన్ని సీఐ మోహన్ ప్రారంభించారు. ఎండల సమయంలో దాహంతో ఉన్న వారికి నీరు అందించడం గొప్ప సేవ అని ఆయన తెలిపారు. సమితి సభ్యులు, ఆటో యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. 12 సంవత్సరాలుగా నిరంతరంగా ఈ సేవను కొనసాగించడం అభినందనీయం అని సీఐ మోహన్ కొనియాడారు.