'మలిదశ తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి'

'మలిదశ తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి'

NLG: స్వరాష్ట్రం కోసం పోరాటం చేసిన మలిదశ తెలంగాణ ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని KVR దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఐ.శేఖర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం NLGలో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఇండ్లు, గుర్తింపు కార్డులు అందించాలని కోరారు.