VIDEO: స్థిరంగా మిర్చి ధరలు.. తగ్గిన పత్తి ధర

VIDEO: స్థిరంగా మిర్చి ధరలు.. తగ్గిన పత్తి ధర

KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటా ₹14,400, నాన్ ఏసీ మిర్చి క్వింటా ₹8,500, అటు క్వింటా పత్తి ధర రూ.7,800 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. మార్కెట్ నడిచిన గురువారంతో పోల్చితే నాన్ ఏసీ మిర్చి, ఏసీ మిర్చి ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. అటు పత్తి ధర మాత్రం రూ.50 తగ్గింది.