గర్భిణీలకు వైద్య పరీక్షలు

KMR: గాంధారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మండల వైద్యాధికారి శ్రీలేఖ తెలిపారు. సోమవారం రోజున పిహెచ్సీ పరిధిలోని గ్రామాల్లోని గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి రక్త పరీక్షలు చేశామని తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్లో సుఖ ప్రసవాలు చేసుకునేలా సిబ్బంది కృషి చేయాలని ఈ మేరకు అవగాహన కల్పించాలన్నారు.