రేపు చిత్తూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

రేపు చిత్తూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

CTR: చిత్తూరు నగరంలోని ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనున్నట్లు ఆయన కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటున్నట్లు తెలిపారు. ప్రజల నేరుగా తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.