మాజీ సీఎంతో వైసీపీ నేతలు భేటీ

మాజీ సీఎంతో  వైసీపీ నేతలు భేటీ

KDP: జమ్మలమడుగులో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై మాజీ సీఎం YS జగన్‌తో వైసీపీ నేతలు చర్చించారు. మంగళవారం తాడేపల్లిలోని YS జగన్ స్వగృహం నందు మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడు వల్లంబాయి హృషికేశవ రెడ్డి, సీనియర్ నాయకులు సింగంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మోహన్ రెడ్డి కలిశారు. వైసీపీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జగన్ సూచించినట్లు హృషికేశవ రెడ్డి తెలిపారు.