త్వరలో జెట్టీ నిర్మాణం: ఎంపీ వేమిరెడ్డి

త్వరలో జెట్టీ నిర్మాణం: ఎంపీ వేమిరెడ్డి

నెల్లూరు: విడవలూరు మండలంలోని మత్స్యకార గ్రామాల్లో జెట్టీ నిర్మాణం కోసం కృషిచేస్తున్నట్లు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీలోని అధికారులకు వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ అధికారులు సైతం పరిశీలించారని చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభించేలా తన వంతు కృషిచేస్తానని ఎంపీ మత్స్యకారులకు హామీ ఇచ్చారు.