రెండు గంటల్లో పోలింగ్ ఎంతంటే
MLG: రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాగా జిల్లాలో 9 గంటల వరకు13.31 శాతం పోలింగ్ నమోదు అయిందని ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా, జిల్లాలోని వెంకటాపురం, కన్నాయిగుడెం, వాజీడు మండలల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ధ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.