యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు నిధుల మంజూరు

KNR: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిధులు రూ. 11, 000 కోట్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని మంథని, చొప్పదండి, ధర్మపురి, జగిత్యాల, మానకొండూర్, పెద్దపల్లి, రామగుండంలో నిర్మిస్తున్న ప్రతి స్కూల్కు రూ. 200 కోట్ల నిధులను సోమవారం కేటాయించింది.