గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే ముప్పిడి

గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే ముప్పిడి

E.G: కొవ్వూరులోని టీడీపీ కార్యాలయం వద్ద కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శనివారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలు, అవసరాలను వివరించారు. హెల్త్ పింఛన్లు మంజూరు చేయాలని, రెవెన్యూ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని, బస్ సర్వీసులపై వినతిపత్రాలను అందజేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.