కర్లపాలెంలో పోలీసుల తనిఖీలు

కర్లపాలెంలో పోలీసుల తనిఖీలు

BPT: కర్లపాలెం సెంటర్, మసీదు, బుద్దాం, గణపవరం రోడ్లలో ఎస్సై రవీంద్ర గురువారం తనిఖీలు నిర్వహించారు. గంజాయి విక్రయించినా, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు. కొత్త వ్యక్తులు వస్తే గుర్తింపు కార్డు తప్పనిసరి అన్నారు. అలాగే, నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తామని ఆయన హెచ్చరించారు.