మార్చి 19న బాక్సాఫీస్ వద్ద పోరు.. గెలుపు ఎవరిది?

మార్చి 19న బాక్సాఫీస్ వద్ద పోరు.. గెలుపు ఎవరిది?

మార్చి 19న బాక్సాఫీస్ వద్ద పోరు నెలకుంది. ఉస్తాద్ భగత్ సింగ్ తెల్లవారుజామున బెనిఫిట్ షోలతో సందడి చేయనుండగా, ధురంధర్ 2 18నే ప్రీమియర్స్‌తో బరిలోకి దిగుతోంది. విభిన్న జానర్లలో వస్తున్న ఈ మూవీల్లో ఏది గెలుస్తుందో చూడాలి. అటు మార్చి 20న నెట్‌ఫ్లిక్స్‌లో బోర్డర్‌ 2, ఏ డిఫరెంట్‌ మ్యాన్, ప్రైమ్‌లో డెడ్‌లాక్ 2, అమోర్ యానిమల్ విడుదలవుతున్నాయి.