మూడు కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం

AP: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో మూడు కార్పొరేషన్లకు ప్రభుత్వం డైరెక్టర్లను నియమించింది. మూడు కార్పొరేషన్లకు 33 మంది డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీకి 16 మంది, ఏపీటీడీపీకి ఇద్దరు డైరెక్టర్లు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అభివృద్ధి కార్పొరేషన్కు 15 మంది డైరెక్టర్లను నియమించింది.