తిరుమల లడ్డూ కల్తీపై స్పందించిన ఎమ్మెల్యే

తిరుమల లడ్డూ కల్తీపై స్పందించిన ఎమ్మెల్యే

NLR: తిరుమల లడ్డూ కల్తీపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తుల సెంటిమెంట్‌ను దెబ్బతీసినవారు శిక్ష అనుభవించక తప్పదని తెలిపారు. త్వరలోనే కల్తీ నెయ్యి బాధ్యులకు శిక్ష పడుతోందని చెప్పారు. కాగా ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.