దశాబ్దాల కల నెరవేరిందని కాలనీ ప్రజల హర్షం
KDP: 40 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ శివానందపురం కాలనీ మెయిన్ రోడ్డును టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి నాయకత్వంలో సుమారు రూ. 30 లక్షలతో నిర్మించిన ఈ రహదారి స్థానికులకు ఎంతో ఉపశమనం కలిగించింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రోడ్డు పూర్తి కావడంతో కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.