రేపాల లక్ష్మీనరసింహున్ని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

రేపాల లక్ష్మీనరసింహున్ని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

SRPT: మునగాల మండలం రేపాల గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన వసంతోత్సవ (గాంధోలి) వేడుకల్లో ఇవాళ కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​ఆలయానికి చేరుకున్న మల్లయ్య యాదవ్‌ను అర్చకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.