SC కమిషన్ ఛైర్మన్‌కు వినతులు సమర్పించవచ్చు: కలెక్టర్

SC కమిషన్ ఛైర్మన్‌కు వినతులు సమర్పించవచ్చు: కలెక్టర్

CTR: రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్ కే.ఎస్.జవహర్ ఇవాళ జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఛైర్మన్ చిత్తూరులోని ఆర్అండ్‌బీ అతిథి గృహంలో ఉదయం 10.10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వినతులు స్వీకరిస్తారన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలు తమ సమస్యలపై నేరుగా ఛైర్మన్‌ను కలిసి వినతులు సమర్పించవచ్చని ఆయన సూచించారు.