నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

KNR: గురువారం కరీంనగర్‌లోని బాలసదనం, సఖిసదన్‌, శిశుగృహ కేంద్రాలను కలెక్టర్‌ ఆకస్మికంగా సందర్శించారు. వసతిగృహాల్లోని పలు రికార్డులను పరిశీలించారు. పిల్లలు, శిశువులు, వర్కింగ్‌ ఉమెన్స్‌ వివరాలను అడిగితెలుసుకున్నారు. హాస్టల్‌లో పిల్లల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను, వసతులను పరిశీలించారు. వసతిగృహంలో ఉండేవారి అన్ని వివరాలను రికార్డు చేయాలని అన్నారు.