'పశుపక్ష్యాదులకు నీరు ఏర్పాటు చేయాలి'

'పశుపక్ష్యాదులకు నీరు ఏర్పాటు చేయాలి'

విశాఖపట్నం శివాజీ పాలెంలోని శివాజీ పార్క్‌లో ఆదివారం నిర్వహించిన ఆనంద ఆదివారం కార్యక్రమంలో GVMC అదనపు కమిషనర్ పీ. నల్లనయ్య పాల్గొన్నారు. ప్రతి పార్క్‌లో, ప్రతి ఇంటి వద్ద పశుపక్ష్యాదులకు నీరు అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు. గ్రీన్ క్లైమేట్ టీం NGO ఆధ్వర్యంలో పిచ్చుకల కోసం చెట్లకు ధాన్యపు కంకులు కట్టి వేలాడదీయాలని కోరారు.