రేపు ఉదయం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
కృష్ణా: ఈ నెల 17న సోమవారం కలెక్టరేట్లో ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించనున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ప్రజలకు తమ అర్జీలు సమర్పించవచ్చని తద్వారా వారి సమస్యల పరిష్కారం అవుతాయన్నారు.