కల్తీ మందులు విక్రయిస్తే కఠిన చర్యలు

కల్తీ మందులు విక్రయిస్తే కఠిన చర్యలు

VKB: వేరుశనగ రైతులకు నాసిరకం మందుల విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కుల్కచర్ల వ్యవసాయ అధికారి వీరస్వామి తెలిపారు. డేట్ ఎక్స్‌పైరీ అయిపోయిన మందులను రైతులకు విక్రయించరాదన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. కల్తీ మందులు విక్రయిస్తే కఠిన చర్యల తీసుకుంటామన్నారు.