భారత జట్టు మేనేజర్గా జనసేన ఎమ్మెల్యే కుమారుడు

W.G: ఆసియా కప్లో పాల్గొనే భారత జట్టుకు మేనేజర్ ఆంధ్రాకు చెందిన పీవీఆర్ ప్రశాంత్ నియమితులయ్యారు. ప్రశాంత్ ప్రస్తుతం ఏసీఏ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో జిల్లా టీమ్ ప్లేయర్గా రాణించారు. కాగా, ప్రశాంత్ భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు కుమారుడే. అలాగే, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు అల్లుడు కూడా.