ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రణాళికపై సమీక్ష

ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రణాళికపై సమీక్ష

NLG: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం నల్గొండలో ఉమ్మడి జిల్లా సమగ్ర కార్యాచరణ సమావేశం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి అడ్డూరి లక్ష్మణ్, మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులు పాల్గొని అభివృద్ధి ప్రణాళికలను సమీక్షించారు.