కీసరగుట్ట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం

కీసరగుట్ట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం

TG: కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి అధికారులు రూ.22 కోట్ల అంచనా వ్యయంతో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఇందులో భాగంగా ఆలయ పరిసరాల్లో రోడ్లు, పార్కింగ్, భక్తుల వసతి గృహాల నిర్మాణం తదితర పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కీసరగుట్ట కూడా యాదగిరిగుట్ట మాదిరి మరో ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవనుంది.