ఎకో పార్కును ప్రారంభించిన సీఎం

ఎకో పార్కును ప్రారంభించిన సీఎం

TG: రంగారెడ్డి జిల్లాలో కొత్వాల్ గూడా ఎకో పార్కును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కొత్వాల్ గూడా ఎకో పార్కును రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. బుద్వేల్ వద్ద ఔటర్‌కు అనుసంధానంగా ట్రంపెట్‌కు శంకుస్థాపన చేశారు.