మున్సిపల్ వార్డు సభలో పాల్గొన్న ఎమ్మెల్యే

మున్సిపల్ వార్డు సభలో పాల్గొన్న ఎమ్మెల్యే

RR: చేవెళ్ల నియోజకవర్గం, శంకర్‌పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన ప్రగతి-ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జరిగిన మున్సిపల్ వార్డు సభలో ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.